వర్షాకాలంలో పెరుగు తింటే ఏమవుతుంది?

వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు చేస్తుందని కొందరు అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. ఈ కాలంలో పెరుగు తిన్న జలుబు చేయదు.

ఈ కాలంలో పెరుగు తినడం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది. 

రాత్రిపూట పెరుగు తినడం వల్ల తొందరగా నిద్రపడుతుంది.

శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్లు ఈ కాలంలో పెరుగుకు దూరంగా ఉండటం మంచిది.

దగ్గు, కఫం ఉన్నవాళ్లు పెరుగు తినకపోవడం మంచిది.

అలాగే డయేరియాను అరికట్టవచ్చు.

పెరుగులో ఉండే పోషకాలు రోగనిరోధకశక్తిని పెంచడంలో సాయపడతాయి.