పాలల్లో నెయ్యి కలిపి తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

వేడి పాలలో నెయ్యి కలిపి తీసుకుంటే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి లభిస్తాయి.

బరువు పెరగాలనుకునేవారు  పాలలో నెయ్యి కలిపి తాగితే ఫలితం ఉంటుంది.

కండరాల నిర్మాణానికి, జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉండేందుకు పాలు, నెయ్యి మిశ్రమం ఎంతో ఉత్తమం.

ఎముకల ఆరోగ్యానికి పాలు, నెయ్యి మిశ్రమం అద్భుతంగా దోహదం చేస్తుంది.

పాలు, నెయ్యి మిశ్రమం చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కీళ్ల వాపులు, మంట తగ్గడానికి పాలు, నెయ్యి మిశ్రమం బాగా పనిచేస్తుంది.

ఒత్తిడి నుంచి బయటపడేందుకు వేడిపాలల్లో నెయ్యిని వేసుకుని తీసుకోవడం మంచిది.