వేసవిలో పుదీనా నీరు లేదా పుదీనా ఆకు కషాయం తాగుతుంటే శరీరం చల్లబడుతుంది.

పుదీనా నీటిని తాగడం వల్ల వేసవి తాపం తీరడమే కాకుండా వడదెబ్బ తగలకుండా వుంటుంది.

పుదీనా జీర్ణక్రియకు సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది.

పుదీనా ఆకు కషాయంలో చక్కెర వుండదు, చాలా తక్కువ కేలరీలు ఉంటాయి.

పుదీనా నీరు రొమ్ము క్యాన్సర్ వంటి పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది.

పుదీనా ఆకు కషాయం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

పుదీనా నీటిని తాగితే నోటి దుర్వాసన పోగొడుతుంది.