యువత ఇతివృత్తంగా తెరకెక్కిన సినిమా కావడంతో యువత కోసమే ఈ సినిమా బృందం అద్భుత ప్రకటన చేసింది. ఒక పూట ఉచితంగా షో వేయాలని నిర్ణయించింది. ఎప్పుడు? ఎక్కడ? ఎవరికి ఉచిత షోను ప్రదర్శిస్తున్నారో తెలుసుకోండి.
అపరిశుభ్రం (UnSanitary).. కుళ్లిపోయిన పదార్థాలు, నాసిరకం (Cheap) నాణ్యతతో వంటలు (Food) వండుతున్న హోటళ్లపై (Hotels) ఆహార భద్రతా అధికారులు (Food Safety Officers) ఉక్కుపాదం మోపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు (Complaints) అందుతున్న హోటల్, బార్ అండ్ రెస్టారెంట్లపై అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ (Hyderabad)లో ఒక్కసారిగా అధికారుల బృందాలు దాడులు చేశాయి. వారి దాడితో హోటళ్ల నిర్వాహకులు భయాందోళన చెందా...
ఉమ్మడి రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని నాడు ఉద్యమ నేతగా ఉన్న ప్రస్తుత సీఎం కేసీఆర్ కు చెబితే న్యాయం చేస్తామన్నారు. స్వరాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లయినా మాకు న్యాయం జరగడం లేదు.
రాష్ట్రంలో ఎండలు దంచికోడుతున్నాయి. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నిన్న వడబెబ్బ(sunstroke) కారణంగా ముగ్గురు వ్యక్తులు మృత్యువాత చెందారు.
ఏపీలోని రాజమండ్రిలో మహానాడు(mahanadu) కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి, పార్టీ జెండా ఎగుర వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం శని, ఆదివారాల్లో రెండు రోజులు కొనసాగనుంది.
సీఎం కేసీఆర్(CM KCR) తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. ఇప్పటికే 6 లక్షల కోట్లు అప్పులు చేసి ఇప్పుడు హైదరాబాద్ భూములపై పడ్డారని విమర్శించారు.
గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మంత్రి యథావిధిగా హైదరాబాద్ వెళ్లిపోయారు. మంత్రి ప్రయాణిస్తున్న వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రయాణికుల అభిప్రాయం మేరకు మిగతా బస్సుల్లో కూడా అమలు చేసే అవకాశం ఉంది. స్నాక్ బాక్స్ లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ను స్కాన్ చేసి అభిప్రాయం, సలహాలు, సూచనలు చేయవచ్చు. ఈ స్నాక్ బాక్స్ కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభించేలా కనిపిస్తోంది.
మే 27న న్యూఢిల్లీలో జరగాల్సిన నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) హాజరుకావడం లేదని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో నీతి అయోగ్ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాకపోవడం విధి నిర్వహణలో లోపమేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.