• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Raavi Narayana Reddy: పార్లమెంట్‌లో పాదం మోపింది.. నెహ్రూ కాకుండా ఈయనే ఎందుకు..?

పాత పార్లమెంట్‌లో తొలి అడుగు పెట్టింది తెలంగాణ ముద్దుబిడ్డ రావి నారాయణ రెడ్డి. అప్పటి ప్రధాని నెహ్రూ చొరవతో పాదం మోపారు.

May 28, 2023 / 10:40 AM IST

Mem Famous ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. ఉచితంగా ‘మేము ఫేమస్’ ప్రదర్శన

యువత ఇతివృత్తంగా తెరకెక్కిన సినిమా కావడంతో యువత కోసమే ఈ సినిమా బృందం అద్భుత ప్రకటన చేసింది. ఒక పూట ఉచితంగా షో వేయాలని నిర్ణయించింది. ఎప్పుడు? ఎక్కడ? ఎవరికి ఉచిత షోను ప్రదర్శిస్తున్నారో తెలుసుకోండి.

May 27, 2023 / 05:18 PM IST

Hyderabadలో హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

అపరిశుభ్రం (UnSanitary).. కుళ్లిపోయిన పదార్థాలు, నాసిరకం (Cheap) నాణ్యతతో వంటలు (Food) వండుతున్న హోటళ్లపై (Hotels) ఆహార భద్రతా అధికారులు (Food Safety Officers) ఉక్కుపాదం మోపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు (Complaints) అందుతున్న హోటల్, బార్ అండ్ రెస్టారెంట్లపై అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ (Hyderabad)లో ఒక్కసారిగా అధికారుల బృందాలు దాడులు చేశాయి. వారి దాడితో హోటళ్ల నిర్వాహకులు భయాందోళన చెందా...

May 27, 2023 / 04:41 PM IST

Kejriwal: సుప్రీంకోర్టు ఆదేశాలు పక్కనపెట్టి ఆర్డినెన్స్ తేవడం ఏంటీ..?

సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తప్పుపట్టారు.

May 27, 2023 / 04:28 PM IST

TSSPDCL AE, JLM ఫ‌లితాలు, ఇంజనీరింగ్ షెడ్యూల్ విడుదల

ఏప్రిల్ 30వ తేదిన ఏఈ, జేఎల్ఎం ఉద్యోగాల నియామకాలకు రాత పరీక్షలు జరిగాయి. పరీక్షలు జరిగిన నెల రోజుల్లో ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది.

May 27, 2023 / 04:12 PM IST

NITI Aayog సమావేశానికి 9 మంది సీఎంలు డుమ్మా.. కేంద్రంపై ఆగ్రహం

సహకార సమాఖ్య వ్యవస్థను ఒక పరిహాసంగా మారుస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ సమావేశాన్ని బహిష్కరించినట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి.

May 27, 2023 / 03:45 PM IST

KCR: కర్ణాటక ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టిన బీజేపీ తీరు మారలే: కేసీఆర్

బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు.

May 27, 2023 / 03:59 PM IST

YS Avinash Reddy: అవినాష్ రెడ్డికి ఊరట.. అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. బుధవారం వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐకి ఆదేశాలు జారీచేసింది.

May 27, 2023 / 03:55 PM IST

2008 DSC Candidates సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలి.. మాకు ఉద్యోగాలు ఇవ్వాలి

ఉమ్మడి రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని నాడు ఉద్యమ నేతగా ఉన్న ప్రస్తుత సీఎం కేసీఆర్ కు చెబితే న్యాయం చేస్తామన్నారు. స్వరాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లయినా మాకు న్యాయం జరగడం లేదు.

May 27, 2023 / 01:32 PM IST

Sunstroke: వడదెబ్బకు కానిస్టేబుల్ సహా ముగ్గురు మృతి

రాష్ట్రంలో ఎండలు దంచికోడుతున్నాయి. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నిన్న వడబెబ్బ(sunstroke) కారణంగా ముగ్గురు వ్యక్తులు మృత్యువాత చెందారు.

May 27, 2023 / 01:26 PM IST

Chandrababu Naidu: అందుకే కార్యకర్త పాడే మోశాను

ఏపీలోని రాజమండ్రిలో మహానాడు(mahanadu) కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి, పార్టీ జెండా ఎగుర వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం శని, ఆదివారాల్లో రెండు రోజులు కొనసాగనుంది.

May 27, 2023 / 12:51 PM IST

Kishan Reddy: కేసీఆర్ ఫ్యామిలీకి అప్పుల దాహం తీరడం లేదు..ఇప్పటికే

సీఎం కేసీఆర్(CM KCR) తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. ఇప్పటికే 6 లక్షల కోట్లు అప్పులు చేసి ఇప్పుడు హైదరాబాద్ భూములపై పడ్డారని విమర్శించారు.

May 27, 2023 / 11:52 AM IST

Mulugu మంత్రి సత్యవతి రాథోడ్ కి తప్పిన ప్రమాదం.. వాహనం బోల్తా

గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మంత్రి యథావిధిగా హైదరాబాద్ వెళ్లిపోయారు. మంత్రి ప్రయాణిస్తున్న వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

May 27, 2023 / 11:24 AM IST

TSRTC ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ తోపాటే స్నాక్స్, నీళ్ల సీసా కూడా..

ప్రయాణికుల అభిప్రాయం మేరకు మిగతా బస్సుల్లో కూడా అమలు చేసే అవకాశం ఉంది. స్నాక్ బాక్స్ లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ను స్కాన్ చేసి అభిప్రాయం, సలహాలు, సూచనలు చేయవచ్చు. ఈ స్నాక్ బాక్స్ కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభించేలా కనిపిస్తోంది.

May 27, 2023 / 10:48 AM IST

NITI Aayog meeting:కి కేసీఆర్ డుమ్మా..రాష్ట్రానికే నష్టమన్న కిషన్ రెడ్డి

మే 27న న్యూఢిల్లీలో జరగాల్సిన నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) హాజరుకావడం లేదని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో నీతి అయోగ్ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాకపోవడం విధి నిర్వహణలో లోపమేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.

May 27, 2023 / 09:43 AM IST