• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నేటి నుంచి రేవంత్ రెడ్డి ‘హాత్ సే హాత్ పాదయాత్ర

టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఇవాళ ములుగు లోని సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజాలు చేసిన అనంతరం పాదయాత్ర ప్రారంభించనున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా పాదయాత్రకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ సిద్దమైంది. హాత్ సే హాత్ జోడో అభియాన్‌లో భాగంగా సోమవారం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. మేడార...

February 6, 2023 / 08:18 AM IST

‘అరేయ్ పాగల్’ అంటూ బాల్క సుమన్ పై కేసీఆర్ చిందులు

యువ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దుర్భాషలాడాడు. సుమన్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిండు సభలో కేసీఆర్ ‘పాగల్’ అంటూ చిందులు తొక్కారు. అది కూడా తెలంగాణలో కాదు మహారాష్ట్రలో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ఓ శాసనసభ్యుడిని పట్టుకుని ‘పాగల్’ అనడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇంట్లో పనోడి మాదిరి సీఎం కేసీఆర్ ఇంట్లో బాల్క సుమన్ మారాడని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దళిత ...

February 6, 2023 / 07:21 AM IST

పొంగులేటితో భేటీ అయిన నాయకులపై వేటు

ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నేత, మాజీ లోకసభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం పైన పార్టీ అధిష్టానం చర్యలు తీసుకున్నది. పొంగులేటితో భేటీ అయిన 20 మంది వైరా నాయకుల పైన వేటు వేసింది బీఅర్ఎస్ అధిష్టానం. రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొరియ రాజశేఖర్, వైరా పురపాలక చైర్మన్ జైపాల్ సహా ఇరవై మందిని పార్టీ నుండి బహిష్కరించింది. పార్టీ అధిష్టానం పైన పొంగులేటి ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. పార్టీ అధిష్ట...

February 5, 2023 / 10:06 PM IST

పుల్లారెడ్డి స్వీట్స్ ఫ్యామిలీపై మరో కేసు నమోదు?

  పుల్లారెడ్డి స్వీట్స్(Pulla Reddy Sweets)సంస్థ కుంటుంబం మళ్లీ వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్(jubilee hills)లో కోట్ల విలువైన ప్లాట్ ను పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి కబ్జా చేశారని సమాచారం. నకిలీ ఆధార్ కార్డు, ఫేక్ పత్రాలతో ప్లాట్ కొనేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఆశ్రయించగా..రాఘవరెడ్డి, అతని కుటుంబ సభ్యులపై కేసు న...

February 5, 2023 / 08:32 PM IST

రాష్ట్రపతి పాలన అంటూ కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డి తెలంగాణలో రాష్టపతి పాలన అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఈ నెల చివరి నాటికి అసెంబ్లీ రద్దు కావొచ్చునని, రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని యోచనలో ఉందని చెప్పారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్రతో దేశమంతా కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయని చెప్పారు. బి...

February 5, 2023 / 07:46 PM IST

కేటీఆర్.. దమ్ముంటే దుబ్బాక రా: రఘునందన్ రావు

ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ పైన బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు దమ్ముంటే వచ్చేసారి దుబ్బాక రావాలని సవాల్ చేశారు. సిరిసిల్ల, సిద్ధిపేటలో తన పరపతి ఏంటి అనేది వచ్చే ఎన్నికల్లో చూపిస్తానాన్నారు. వచ్చే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ 50 కాదని, 119 సీట్లలో పోటీ చేయాలని సవాల్ చేశారు.15 సీట్లు గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ కింద పని చేస్తానని అక్బరుద్దీన్ అనడం సిగ్గుచ...

February 5, 2023 / 05:13 PM IST

24 గంటల కరెంట్ నిరూపిస్తే క్షమాపణ చెప్తా: జీవన్ రెడ్డి

  తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(jeevan reddy) విమర్శలు గుప్పించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతుందని వెల్లడించారు. అలా ఇస్తున్నామని నిరూపిస్తే తాను ప్రభుత్వానికి క్షమాపణ చెబుతానని స్పష్టం చేశారు. ప్రతి సబ్ స్టేషన్లో కరెంట్ రికార్డులు ఉంటాయని…అన్ని సబ్ స్టేషన్ల పరిధిలో ఇస్తున్న కరెంట్ రికార్డులపై శ్వేత పత్రం విడుదల చేయ...

February 5, 2023 / 04:47 PM IST

చైనా బజార్లు పోవాలి.. భారత్ బజార్లు రావాలి : కేసీఆర్

మహారాష్ట్రలోని నాందేడ్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా చైనా బజార్లు ఉన్నాయని.. మేక్ ఇన్ ఇండియా ఎక్కడ పోయింది. చైనా బజార్లు పోయి.. భారత్ బజార్లు రావాలని సీఎ కేసీఆర్ స్పష్టం చేశారు. భారత్ పేద దేశం కాదు. చిత్తశుద్ధితో పని చేస్తే అమెరికా కంటే బలమైన దేశంగా ఎదగొచ్చు. విస్తీర్ణంలో అమెరికా మనకంటే చాలా పెద్దది. కానీ.. వ్యవసాయానికి పనికొచ్చే భూమి లేదు...

February 5, 2023 / 04:11 PM IST

రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే.. రైతుల ప్రభుత్వం రావాల్సిందే : నాందేడ్‌లో కేసీఆర్

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్న మాట ఇదే. మహారాష్ట్రలోని నాందేడ్ సభలోనూ సీఎం కేసీఆర్ ఇదే నినాదాన్న ఉటకించారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా దేశంలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎందరో ప్రధానులు ఈ దేశాన్ని పాలించారు కానీ.. దేశ ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలను కల్పించలేకపోయారన్నారు...

February 5, 2023 / 03:24 PM IST

రైతులు, నిరుద్యోగుల గోడు వినిపించడం లేదా?: షర్మిల ఫైర్

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై షర్మిల విమర్శించారు. వరంగల్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. చిన్న దొర అంటూ స్టార్ట్ చేశారు. ‘చిన్న దొర కుటుంబ పాలన అంటున్నారు. రాష్ట్రం అంతా ఆయన కుటుంబం అట.. ఎవరి కుటుంబం కోసం పని చేస్తున్నారని అడిగారు. మీ ఇంట్లో మాత్రమే 5 ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం గుర్తుచేశారు. రుణం మాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. వారి గోడు ...

February 5, 2023 / 02:04 PM IST

హైదరాబాద్‌ పేలుళ్ల కుట్ర కేసు ఎన్ఐఏకు బదిలీ

హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసును కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకు బదిలీ చేసింది. దసరా సమయంలో పేలుళ్లకు కుట్ర పన్నగా సిట్ భగ్నం చేసింది. జాహైద్, ఫారూఖ్, సమియుద్దీన్‌‌ను అరెస్ట్ చేసి.. చంచల్ గూడ జైలుకు తరలించింది. ప్రస్తుతం వారు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరిపై ఎన్ఐఏ ఇప్పుడు కేసు నమోదు చేసింది. పాకిస్థాన్, నేపాల్ మీదుగాపేలుడు పదర్థాలను మనోహరాబాద్‌కు తరలించారు. అక్కడి నుంచి జాహేద్ అనుచరుడు వాటిని హ...

February 5, 2023 / 01:32 PM IST

బాలకృష్ణ.. సారీ చెప్పాలి అంటూ నర్సుల డిమాండ్

బాలయ్య కొన్ని రోజులుగా వరుస వివాదంలో చిక్కుంటున్నాడు. ఇటీవల ‘వీరసింహారెడ్డి’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో దేవ బ్రాహ్మణల మనోభావాలను దెబ్బతీసేలా బాలబాలకృష్ణ వ్యాఖ్యలు ఉన్నాయి. అంటూ ఆ సంఘం వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.   దానికి బాలకృష్ణ స్పందిస్తూ బహిరంగా లేఖ ద్వారా క్షమాపణలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా అక్కినేని నాగేశ్వరరావుని ...

February 5, 2023 / 12:01 PM IST

తెలంగాణ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

తెలంగాణ బడ్జెట్‌ ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపింది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రగతిభవన్‌లో మంత్రివర్గం సమావేశమైంది. బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతారు.ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్‌ ఇదే అవుతుంది. సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించే అవకాశం ఉంది. రైతుబంధు, రైతు బీమా, దళితబంధుకు కేటాయింపులు కంటిన్యూ అ...

February 5, 2023 / 11:26 AM IST

హాథ్ సే హాథ్ జోడో యాత్రకు సర్వం సిద్ధం

హాథ్ సే హథ్ జోడో యాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు జిల్లా నుంచి ప్రారంభించేందుకు సర్వం సిద్దమైయింది. అదేవిధంగా రేపటి సమావేశంలో నాయకుల పర్యటనలకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు  తెలుస్తోంది. ఈ యాత్రపై టీపీసీసీ ప్రణాళికలు వేసుకుంది. కేంద్రంలోని ఎన్డీఏ, తెలంగాణ లోని బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తా...

February 5, 2023 / 09:36 AM IST

వాట్సాప్‌లో కొశ్చన్ పేపర్, పరీక్ష రాసిన స్టూడెంట్స్.. ఎక్కడంటే?

పరీక్ష అంటే పకడ్బందీగా నిర్వహిస్తారు. ఇంటర్నల్ అయినా సరే.. ఆదిలాబాద్ గవర్నమెంట్ సైన్స్ డిగ్రీ కాలేజీలో మాత్రం అలా కనిపించలేదు. నిన్న విద్యార్థులు వాట్సాప్ చూస్తూ పరీక్ష రాస్తూ కనిపించారు. 20 మార్కుల ఇంటర్నల్ పరీక్షను ఇలా నిర్వహించారు. అదేమని అడిగితే ప్రింటర్ పాడయిందని చెబుతున్నారు. పరీక్ష ఉందని తెలిసి.. ముందే రిపేర్ ఉంటే చూపించికోవచ్చు కదా అనే ప్రశ్న వస్తోంది. ఇదే విషయం ప్రిన్సిల్ జగ్ రాం అతర్బ...

February 5, 2023 / 09:56 AM IST