KNR: సీపీఐ మాజీ పార్లమెంటు సభ్యులు, సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ సందర్భంగా శనివారం కరీంనగర్ నుండి సీపీఐ నాయకులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా పలువురు సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. సురవరం సుధాకర్ రెడ్డి మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని అన్నారు.