BDK: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల విద్యాసంస్థల్లో కలుషిత ఆహారం కారణంగా ఇప్పటి వరకు 127 మంది విద్యార్థులు మృతి చెందారు. అయితే ఈ విషయంపై మాజీ MLA తాజాగా స్పందించారు. విద్యార్థులు మృతి చెందాడం అత్యంత దారుణమైన సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే ఈ ఘటనలకు కారణమని ఆయన మండిపడ్డారు.