SRPT: ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర పర్యటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాంమ్మూర్తి, వెలుగు వెంకన్న, షఫీ ఉల్లా, గట్టు శ్రీను, వల్దాస్ దేవేందర్, అరవింద్ రెడ్డి, కరుణాకర్, తండు శ్రీను, తదితరులు ఉన్నారు.