JGL: రాయికల్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర బ్యాంకు లింకేజీ ద్వారా ఋణ సౌకర్యం కల్పించి వారిచే నిర్వహించే శ్రీ సిద్ది వినాయక మహిళ సంఘం క్యాంటిన్ను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మనోహర్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ మోర హనుమండ్లు, రాయికల్ పట్టణ, మండల నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.