NRML: నిర్మల్ కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన D.Ed మొదటి సంవత్సరం పరీక్షలకు 89 మందిలో 80 మంది హాజరయ్యగా, 9 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ పరిశీలించారు. కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసి, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.