BHPL: జిల్లా కేంద్రంలోని సింగరేణి KTK OC-2 & OC-3 ప్రాజెక్టులను మంగళవారం సాయంత్రం డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు సందర్శించారు. సింగరేణి కాలరీస్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కార్మికులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భద్రతతో కూడిన ఉత్పత్తి సంస్థ అభివృద్ధికి మూలస్తంభమని, సమష్టి కృషితో సింగరేణి మరింత పురోగమిస్తుందని తెలిపారు.