JGL: ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనాలు చేయాలని కొడిమ్యాల ఎస్సై సందీప్ సూచించారు. ఆదివారం కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలోని వినాయకుని మండపాలను ఎస్సై సందీప్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులను కోరారు.