NGKL: జిల్లాలో 18వ వార్డు బస్తీ దవాఖానలో గురువారం ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరై ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. గర్భిణీలు, స్థానిక ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు.