HNK: దామెర మండలంలోని ఒగ్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు దామెర పోలీసులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని వారు సూచించారు. కార్యక్రమంలో ఎస్సై అశోక్, తదితరులు ఉన్నారు.