WGL: జిల్లా కేంద్రంలోని బల్దియా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్, కూడా వైస్ ఛైర్పర్సన్ చాహత్ బాజ్పేయ్, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భద్రకాళి చెరువుపై రోప్వే, గ్లాస్ బ్రిడ్జ్ స్కైవాక్ ప్రాజెక్ట్ లు అమలైతే పర్యాటక అభివృద్ధికి బలమైన ఊపిరి లభిస్తుందని, నగర సౌందర్యం మరింత పెరుగుతుందని అన్నారు.