WGL: జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ POS, గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కే.ఏ గౌస్ హైదర్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 14 లోపు https://forms.gle/R7Z9WtqJygj1A19C7 వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.