NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న నాయకులతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఊపందుకున్న నేపథ్యంలో రిజర్వేషన్ ఖరారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రక్రియపై మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం హామీలను నెరవేరుస్తూ, అభివృద్ధి పనులు చేస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.