JGL: జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం కార్యక్రమంలో గొల్లపల్లి మండల BRS అధ్యక్షుడు గోస్కుల జలందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ ఆలోచనలను అనుసరించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.