ముంబైతో జరిగిన కీలక మ్యాచ్లో RR ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్కి చేరుకుంది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన MI నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులకే పరిమితమైంది. MI బ్యాటర్లు సూర్య(60), విల్ జాక్స్(33), హార్దిక్ పాండ్యా(34) రాణించినా ఫలితం లేకుండా పోయింది. RR బౌలర్లు ఆర్చర్ 3 వికెట్లు, బర్గర్, బ్రిజేష్ శర్మ, యష్ పుంజా తలో 2 వికెట్లు తీశారు.