టీమిండియా, సౌతాఫ్రికాతో తొలి టెస్ట్లో తలపడుతున్నాయి. తొలి ఇన్సింగ్లో సౌతాఫ్రికా 55 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 37 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(13*), వాషింగ్టన్ సుందర్ (6*) పరుగులతో క్రీజ్లో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ 1 వికెట్ పడగొట్టాడు.