ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్దీప్ సింగ్ చెత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా మూడు సీజన్లలో 500+ పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్గా నిలిచాడు. లక్నో మ్యాచ్లో 52 పరుగులివ్వడంతో ఈ సీజన్లో అతడి పరుగులు 541కి చేరాయి. పంజాబ్ తరఫున అత్యధికంగా 7 సార్లు 50కి పైగా పరుగులిచ్చిన బౌలర్గానూ నిలిచాడు.