ఓ దుకాణం(shop) నిర్వహించే మహిళపై ఓ 45 ఏళ్ల వ్యక్తి కన్నేశాడు. అంతటితో ఆగలేదు. అలా పలు మార్లు ఆమె(women) షాపుకు వెళ్లి ఆమెకు మాయ మాటలు చెప్పి ఆమె పోన్ నంబర్(phone number) తీసుకున్నాడు. తర్వాత ఓ రోజు ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి స్నానం(taking a bath) చేస్తుండగా దొంగచాటుగా ఉండి ఫొటోలు(photos) తీశాడు. ఇక వాటిని అడ్డుగా పెట్టుని ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. ఆ క్రమంలో దాదాపు 16 లక్షల రూపాయలు కూడా వసూ...
kavitha will arrest:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ అవుతారని బీజేపీ నేతలు అంటున్నారు. ఇటీవల బీజేపీ నేత వివేక్ (vivek) కామెంట్ చేయగా.. ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంతు వచ్చింది. రేపో, మాపో కవిత అరెస్ట్ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పురుషుల ప్రపంచ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2023(Kabaddi junior World Cup 2023)లో భారత ఆటగాళ్లు(Indian players) ఫైనల్ చేరారు. సెమీఫైనల్లో పాకిస్థాన్ జట్టును చిత్తు(Pakistan team)గా ఓడించి ఫైనల్ చేరుకున్నారు. ఈ క్రమంలో 2వ ఎడిషన్ ఫైనల్లో ఈరోజు ఇరాన్తో భారత్ జట్టు పోటీపడనుంది.
cm ys jagan:ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి 15 సెక్టార్లు కీలకం అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ( ys jagan mohan reddy) అన్నారు. విశాఖలో (vizag) జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో (gis) ఆయన మాట్లాడారు. గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని చెప్పారు. సమ్మిట్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా (ap center) మారనుందని పేర్కొన్నారు.
Erabelli : తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. తన ఫోన్ పోగొట్టుకున్నారు. జనగామ జిల్లా చిల్పూర్ గుట్టపై బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారి కల్యాణోత్సవం జరిగింది. ఈ వేడుకకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరైయ్యారు. గుట్ట పైన మూల విరాట్ దేవాలయం నుంచి కింద ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్దకు స్వామి వారి పట్టు వస్త్రాలను నెత్తిన పెట్టుకొని ఆయన కాలినడకన వెళ్లారు.
Revanth reddy convoy accident:టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) కాన్వాయ్కు (convoy) ఈ రోజు ఉదయం ప్రమాదం జరిగింది. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా శ్రీపాద (sri prada) ప్రాజెక్టు పరిశీలించేందుకు వెళ్తుండగా యాక్సిడెంట్ (accident) అయ్యింది. కాన్వాయ్లోని నాలుగైదు (5 cars) కార్లు ఢీ కొన్నాయి.. వెంటనే బెలూన్లు తెరచుకోవడంతో ప్రమాదం తప్పింది. అతివేగంగా కార్లు వెళ్లడంతో యాక్సిడెంట్ అయ్యిందని త...
ఊబకాయం(Obesity) అనేది క్రమంగా ఓ పెద్ద సమస్యగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చెబుతోంది. ఈ క్రమంలో 2035 నాటికి ప్రపంచ జనాభాలో 51 శాతం మంది అధిక బరువు లేదా స్థూలకాయంతో ఉంటారని నివేదిక ప్రకటించింది. అంతేకాదు ఈ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ(world economy)కు 4.32 లక్షల కోట్ల డాలర్ల నష్టం ఏర్పడుతుందని వెల్లడించింది.
Covid origins:కరోనా వైరస్ (coronavirus) రక్కసి ప్రపంచాన్ని వణికించింది. 2019లో వచ్చిన వైరస్.. రెండేళ్లు గడగడలాడించింది. వైరస్ (virus) వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని బలి తీసుకుంది. అయితే వైరస్ పుట్టుక ఇప్పటికే సందేహామే.. చైనాలో (china) గల వుహాన్ (vuhan) సైన్స్ ల్యాబ్లో వైరస్ ఆవిర్భవించిందనే ప్రచారం జరిగింది. దానిని నిరూపించే సాక్ష్యాలు మాత్రం ఏమీ లేవు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WH...
హర్యానా(haryana)లోని అంబాలా యమునా నగర్-పంచకుల(Yamuna Nagar -Panchkula) హైవేపై ఘోర రోడ్డు(road accident) ప్రమాదం సంభవించింది. వెనుక నుంచి లోడుతో వేగంగా వెళుతున్న ట్రైలర్ ట్రక్కు.. బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
300 stones remove:హైదరాబాద్లో (hyderabad) గల ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ (asian institute of nephrology) వైద్యులు (doctors) అరుదైన ఆపరేషన్ చేశారు. ఓ వృద్దుడి (old man) కిడ్నీ (kidney) నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 రాళ్లను (300 stones) తొలగించారు.
Amit Shah : తెలంగాణలో బీజేపీ జెండా పాతడానికి విశ్వ ప్రయత్నాలే చేస్తోంది. ముఖ్యంగా కేసీఆర్.. తన పార్టీని జాతీయ పార్టీగా మార్చి... బీజేపీకి వ్యతిరేకంగా.. మరో శక్తివంతమైన కూటమిని తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో... ముందు తెలంగాణలోనే కేసీఆర్ ని గద్దెదించి..
Kodali Nani : కార్పొరేట్ విద్యాసంస్థలో ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి ఇటీవల బలవనర్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. హైదరాబాద్ లోని చైతన్య కాలేజ్ లో చదువుతున్న ఓ విద్యార్ధి ఇటీవల చనిపోవడం బాధాకరం అని పేర్కొన్న ఆయన తమ పిల్లల భవిష్యత్తు కోసం శక్తికి మించి కొందరు తల్లిదండ్రులు చైతన్య వంటి సంస్థల్లో చదివిస్తున్నారని అన్నారు.
ఇండోనేషియా(Indonesia)లో రాజధాని జకర్తా(jakarta) పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంధన నిల్వ డిపోలో సంభవించిన ప్రమాదంలో 17 మంది(17 people) మృతి(died) చెందగా..మరో 50 మందికిపైగా గాయాలయ్యాయి.