మహబాబూబాద్ జిల్లాకు చెందిన ఓ చిన్నారికి వింత ఆరోగ్య సమస్య వచ్చింది. కంటి నుంచి వ్యర్థాలు వస్తున్నాయి. ఆస్పత్రిలో చేర్చిన ఫలితం లేదు. వైద్యులు పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి సమస్య చూడలేదని చెబుతున్నారు.
2016లో విజయ్ ఆంటోనీ హీరోగా.. దర్శకుడు శశి తెరకెక్కించిన 'బిచ్చగాడు' సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఓ కోటీశ్వరుడు బిచ్చగాడుగా మారితే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియెన్స్కు గూస్ బంప్స్ తెప్పించింది. ఇక ఇప్పుడు సీక్వెల్ మూవీ(bichagadu 2) కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. డే వన్ ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది.
సీబీఐ మరోసారి విచారణకు హాజరు కావాలని మరో నోటీసు పంపించింది. హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. విచారణకు హాజరైతే అరెస్ట్ అవుతాననే భయంతో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
కుటుంబ కలహాల (Family Clashes) నేపథ్యంలో భార్యను హత్య చేసి ఆపై విషం Poison) తాగి ఓ ఆర్ఎంపీ వైద్యుడు (RMP Doctor) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తల్లిని హత్య చేయడం అడ్డుకుంటుండగా కుమారుడిపై కూడా తండ్రి దాడికి యత్నించాడు. బయటకు పరుగెత్తడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో (RangaReddy District) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చదవండి: పెళ్లిలో విషం తాగిన వధూవరులు.....
కర్ణాటకగవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఆరుగురికి మంత్రులుగా అవకాశం కల్పించారు.
టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్(Junior ntr) తన తాత ఎన్టి రామారావు శతజయంతి వేడుకల(ntr centenary celebrations) ఈవెంట్ను కోల్పోతున్నట్లు పేర్కొన్నారు. తన బర్త్ డే కూడా ఇదే రోజు ఉన్న క్రమంలో రాలేకపోతున్నారని హీరో పీఆర్ఓ ప్రకటించారు.
తాజా నిర్ణయంతో కార్పొరేట్ కంపెనీలు, ధనవంతులు వేల కోట్ల నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చుకుంటున్నారు. నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చుకోవడానికి వీలుగా ప్రధాని నోట్ల రద్దు చేశారు.
ఇదంతా వర్షిణితో ప్రేమ కారణమని నెటిజన్లు ఆరోపిస్తున్నాయి. వర్షిణితో సుందర్ ప్రేమలో ఉండడం కారణంగానే అతడు జట్టులో స్థానం కోల్పోయాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
AP పాలిసెట్-2023 పరీక్ష ఫలితాలు విడుదల అధికారిక వెబ్సైట్లో ప్రకటించిన అధికారులు ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాలిసెట్లో 86.35 శాతం ఉత్తీర్ణత అర్హత సాధించిన 1,24,021 మంది విద్యార్థులు మే 10న జరిగిన పరీక్షకు 1,43,592 మంది విద్యార్థులు హాజరవగా 89.56%గా నమోదు కేవలం 10 రోజుల్లో ఫలితాలు ప్రకటించడం విశేషం 15 మంది విద్యార్థులకు 120కి 120 వచ్చినట్లు అధికారుల వెల్లడి పాలిసెట్ ద్వారా ప్రభుత్వ, ప్రైవే...
విశాఖపట్నం-కాచిగూడ(Mahabubnagar to Visakhapatnam) ఎక్స్ప్రెస్ రైళ్లను మహబూబ్నగర్ స్టేషన్ వరకు పొడిగిస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈసీఓఆర్) ప్రకటించింది. 12861 విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్ప్రెస్ మే 20 నుంచి మహబూబ్నగర్ వరకు పొడిగించబడుతుందని తెలిపింది. ఇది విశాఖపట్నం నుంచి సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు కాచిగూడ చేరుకుని 6.55 గంటలకు బయలుదేరి 9.20 గంటలకు మహబూబ్ ...
ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ఈ రోజు జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి(NTR centenary celebrations) వేడుకకు టాలీవుడ్ హీరోలు మొత్తం కదిలొస్తున్నారు.
నంద్యాల నియోజకవర్గంలో నారాలోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా న్యాయవాదులు, జర్నలిస్టులు, టీచర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు సహా పలు వర్గాలకు చెందిన ప్రముఖులు, ప్రజలతో లోకేశ్ భేటీ అయ్యారు.