వీడియో చూసిన ఆనంద్ మహేంద్ర ట్విటర్ లో పంచుకున్నారు. విధి, కర్మ అంటే ఇది అని చెప్పేలా ట్వీట్ చేశారు. ‘మీరు కర్మ లేదా విధిని నమ్మడం లేదా. ఈ వీడియోతో మీరు నమ్మేలా చేస్తుంది’ అంటూ రాసి వీడియోను షేర్ చేశారు.
లక్ష్యం, లౌక్యం సినిమాల తర్వాత గోపీచంద్, శ్రీవాస్ చేసిన సినిమా 'రామ బాణం'(Ramabanam). ఈ సినిమాను క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించాడు శ్రీవాస్. గోపీచంద్ సరసన ఖిలాడి బ్యూటీ డింపుల్ హయతి హీరోయిన్గా నటించింది. జగపతి బాబు, గోపీ అన్నగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ఈ నేపథ్యంలో నేడు(మే 5న) ప్రపంచవ...
అదే బాధతో రమ్య పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హఠాత్పరిణామంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కూతురును పరకాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు చేస్తోన్న సిట్పై తమకు నమ్మకం లేదని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. బేగం బజార్ పోలీస్ స్టేషన్లో మంత్రి కేటీఆర్ మీద ఈ రోజు ఫిర్యాదు చేశారు.
'ది కేరళ స్టోరీ(The Kerala Story)' అనేది కేరళ రాష్ట్రంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన చలనచిత్రం. కేరళలోని కాసర్గోడ్లోని చాలా అమాయకంగా కనిపించే పట్టణంలో లవ్-జిహాద్, అత్యాచారం, లైంగిక బానిసత్వం, రాడికలైజేషన్, బోధన, ISIS రిక్రూట్మెంట్ వంటి క్రూరమైన అమానవీయ నేరాల వల్ల ముగ్గురు బాధిత మహిళల దుస్థితిని చూపించారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ చూసిన పలువురు విమర్శించిన...
వైఎస్సార్ సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది. తనను అరెస్ట్ చేస్తారనే భయంతో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడంతో ఈ కేసు తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.
తెలుగు సినీ ఇండస్ట్రీ(Telugu Cine Industry)లో ఒకప్పుడు కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్(Allari Naresh) ఇప్పుడు తన రూట్ మార్చాడు. కామెడీ ట్రాక్ వదిలిపెట్టి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇటీవలె అల్లరి నరేష్ హీరోగా 'నాంది', 'ఇట్లు మారేడు నియోజకవర్గం' వంటి సినిమాలు విడుదలై మంది టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈరోజు(మే 5న) ఉగ్రం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చా...
రెండు దేశాల మధ్య దాదాపు ఏడాదిన్నరగా యుద్ధం జరుగుతోంది. ఐక్య రాజ్య సమితితో అంతర్జాతీయ సంస్థల వేదికలపై ఈ యుద్ధంపై తీవ్ర చర్చ జరుగుతోంది. రష్యా (Russia) చేస్తున్న దమనకాండపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా చేస్తున్న సమరం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాగా ఇటీవల రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఓ అంతర్జాతీయ సమా...
సెర్బియా(Serbia) రాజధాని బెల్గ్రేడ్కు 30 మైళ్ల దూరంలో మరోసారి కాల్పులు జరిగాయి. ఈ తాజా కాల్పుల్లో 8 మంది మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు. గురువారం రాత్రి రాత్రి 11 గంటలకు ఇది జరిగినట్లు తెలుస్తోంది. మ్లాడెనోవాక్ అనే పట్టణానికి సమీపంలో ఓ దుండగుడు ఈ కాల్పులకు పాల్పడ్డట్లు అధికారులు చెబుతున్నారు. దాడి చేసిన తర్వాత ఘటనా స్థలం నుంచి పారిపోయాడని అంటున్నారు. అయితే సెర్బియాలో కాల్పులు జరగడం ఇది రెండ...
జపాన్(japan)లోని ఇషికావా నోటోలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం భూకంపం 60 కి.మీ లోతులో సంభవించిందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఏదైనా మరణాలు సంభవించాయా లేదా ఇంకా ఏమైనా ఆస్తి నష్టం జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
బీజేపీ ఎమ్మెల్యేపై ఓ ముఠా దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే వంగ్ జాగిన వాల్టే ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతకీ అసలు ఆయనపై దాడి ఎందుకు జరిగింది అంటే..
దూర ప్రయాణానికి కొన్ని చోట్ల నేరుగా అక్కడకు బస్సులు ఉండకపోవచ్చు. రెండు బస్సులు మారి అక్కడకు చేరుకుంటారు. ఆ సమయంలో ఏ బస్సు ఎక్కితే ఆ బస్సులో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా తీసుకొచ్చిన పథకంతో ఇకపై రెండు టికెట్లు తీసుకోనవసరం లేదు.
తెలుగు రాష్ట్రాల మధ్య అనేక రోజులుగా ఉన్న వివాదం సమసినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య న్యూఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న ఆంధ్ర భవన్లోని ప్రధాన ఆస్తుల విభజనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త ప్రతిపాదనను సూచించగా ఏపీ ఓకే చెప్పింది.
TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మరో ఇద్దరు వ్యక్తులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో అరెస్టైన వారి సంఖ్య 21కి చేరింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఇంకా నిందితులు ప్రశ్నపత్రాలు ఎంత మందికి అమ్ముకున్నారనే వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.