ఖమ్మం తెలంగాణ జన గర్జన సభకు చేరిన రాహుల్ గాంధీ భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య సహా పలువురు కీలక నేతలు హాజరు శాలువాతో రాహుల్ ను సత్కరించిన భట్టి విక్రమార్క రాహుల్ కు ముద్దుపెట్టి ఆలింగనం చేసుకున్న గద్దర్ పొంగులేటికి కండువా కప్పిన రాహుల్ గాంధీ దీంతోపాటు మరికొంత మంది నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్
గత కొద్ది రోజులుగా ఏసీ పేలుడు ఘటన వరుసగా వెలుగులోకి వస్తోంది. దీని కారణంగా ఇంట్లో అగ్నిప్రమాదంతో సహా ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది. చాలా వరకు AC బ్లాస్ట్ కేసులు అలాంటి ఇళ్లలో జరుగుతాయి.
రేపటి నుంచి వారం పాటు 24 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ సర్వీసులను రద్దు చేశారు.
మణిపూర్లో 40 రోజుల నుంచి హింస జరుగుతోందని, ప్రజల వలసలు కొనసాగుతుయని ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ప్రజలు ఇళ్లను వదిలి శిబిరాల్లో నివసిస్తున్నారు. వీటన్నింటి దృష్ట్యా మణిపూర్ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Mud Festival: భారతదేశంలో అనేక ఏళ్లుగా కొన్ని ఆచార సంప్రదాయాలను ప్రజలు పాటిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వేడుకలు నిర్వహించుకుంటారు. ఉత్తర గోవా(North Goa)లో కూడా అలాంటి విచిత్రమైన పండుగ జరుపుకున్నారు అక్కడ ప్రజలు.
వరల్డ్ కప్ షెడ్యుల్ పై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. రెండు మూడు రోజులు వ్యవదిలోనే టీమ్ ఇండియా వేల కిలోమీటర్ల ప్రయాణించాల్సి ఉందని అంటున్నారు. స్వదేశంలోనే మ్యాచ్ లు జరుగుతున్నా ఇలా షెడ్యుల్ చేసిన ఐసీసీ తీరుపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Twitter:ట్విట్టర్ యజమాని అయిన తర్వాత ఎలోన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా మార్పులు చేశాడు. ఈసారి వెరిఫై చేయని వినియోగదారుల కోసం ట్వీట్ పరిమితిని ఫిక్స్ చేశాడు. అతను ప్రవేశ పెట్టిన నియమం ప్రకారం.. ధృవీకరించబడిన వినియోగదారులు 10000 ట్వీట్లను చదివే అవకాశం పొందుతారు, కాని ధృవీకరించబడని వినియోగదారులు 1000 ట్వీట్లను మాత్రమే చూడగలరు. ఈ నిబంధనను తాత్కాలికంగా అమలు చేశారు. కొత్త నిబంధనలకు సంబంధిం...
మీకు జీతాలు కేసీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ఇంట్లో నుంచి వచ్చింది కాదు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. పోలీసులు ఒక పార్టీకి తోత్తుగా మారి పార్టీ మీటింగ్ ను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తే ఊరుకునేది లేదు. పోలీసులను తోసుకుంటూ తరుముకుంటూ ముందుకు రావాలని ప్రజలకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం
ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె, నటి శివాని రాజశేఖర్ తన కొంటె చూపులతో కుర్రాలను తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. సోషల్ మీడియాలో తన ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేస్తూ పలువురి నుంచి ప్రశంసలు కూడా పొందుతుంది.
రష్యా అధ్యక్షుడిపై ఉక్రెయిన్ అధ్యక్షకుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మొత్తం పుతిన్ ను చంపాలని చూస్తోందని ఆరోపించారు. ఇప్పటికే 21000 వేల మంది రష్యా సైన్యాన్ని హతమార్చామని ప్రకటించారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్(ajit pawar), పలువురు ఎమ్మెల్యేల మద్దతుతో ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరారు. ఆయన ఈ పోస్ట్ను బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో పంచుకోనున్నారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో అజిత్ పవార్తో పాటు ఛగన్ భుజ్బల్, ధనంజయ్ ముండే, దిలీప్ వాల్సే పాటిల్ సహా మొత్తం తొమ్మిది మంది ఎన్సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు.