AP: రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు గ్రామాల్లో 16,666.57 ఎకరాల పట్టా, అసైన్డ్ భూమి సమీకరణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు భూ సమీకరణ బాధ్యతను సీఆర్డీఏ కమిషనర్కు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Tags :