TG: జేఈఈ పరీక్షలో రాష్ట్రంలోని ఏకలవ్య గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. 2024-25 ఏడాదికి తెలంగాణ EMRSల నుంచి రికార్డు స్థాయిలో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జేఈఈ మెయిన్స్లో 60 మంది, అడ్వాన్స్డ్లో పది మంది మెరుగైన ప్రతిభతో విద్యాసంస్థల్లో సీట్లు పొందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.