యాదాద్రి: సంస్థాన్ నారాయణపురం మండలం సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. పుట్టపాక గ్రామంలో ఓ వివాహిత నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Tags :