హైదరాబాద్లో ప్రధాని మోడీ(modi) రోడ్ షో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం నారాయణ గూడ, వైఎంసీఏ మీదుగా కాచిగూడ క్రాస్ రోడ్స్ వరకు కొనసాగనుంది.
తెలంగాణలో బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా అధికారంలో ఉండి ధనవంతులు కావడమే వారి లక్ష్యమని కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ(priyanka gandhi) అన్నారు. భువనగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆమె బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కార్లు కొనాలని ఎవరైనా అనుకుంటే ఇదే ఏడాది కొనుగోలు చేయండి. ఎందుకంటే వచ్చే ఏడాది పలు కంపెనీలు పలు మోడల్ కార్ల రేట్లను పెంచనున్నట్లు ప్రకటించాయి. అయితే వాటిలో ఏయే కంపెనీలు ఉన్నాయి. వాటి విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
హైదరాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో సందర్భంగా రెండు మెట్రో స్టేషన్లు తాత్కాలికంగా మూసీవేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కరీంనగర్లో ప్రధాని మోడీ ప్రర్యటించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామని వెల్లడించారు. దీంతోపాటు మోడీ
తమిళ స్టార్ హీరో సూర్య ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఇందులో భాగంగా ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో సూర్యపై కెమెరా వచ్చి పడగా భు
ప్రస్తుత రోజుల్లో చాలా మంది హెయిర్ ని ఫ్రీగా వదిలేయడానికే ఇష్టపడతారు. కానీ వంట చేసే సమయంలో మాత్రం జుట్టు అలా వదిలేస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి సాక్ష్యం ఇదే. తాజాగా ఓ మహిళ దీనికి సంబంధించిన వీడియో షేర్ చేసింది. అది చూసి అంద
ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయానే అంశంపై ఎంపీ రఘురామ రాజు హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు సీఎం జగన్ సహా 41 మందికి నోటీసులు జారీ చేసింది.
ప్రస్తుతం ఓటీటీ కాలం నడుస్తోంది. ఈ రోజుల్లో ప్రేక్షకులను అలరించాలి అంటే, వారికి చేరువ అవ్వాలంటే కేవలం సినిమాలు మాత్రమే సరిపోదు. వెబ్ సిరీస్ ల ద్వారా కూడా అలరించాలి. చాలామంది ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాగా తాజాగా ఈ జాబితాలోకి నాగచైతన్య కూడా చే�
టెక్ రంగంలో మరో భారీ డీల్ కుదిరింది. US-ఆధారిత హార్డ్వేర్ కంపెనీ బ్రాడ్కామ్.. డెస్క్టాప్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ VMwareను సొంతం చేసుకుంది. అందుకోసం ఏకంగా 69 బిలియన్ డాలర్లను(రూ.5.7 లక్షల కోట్లు) ఆఫర్ చేసింది.