ఆఫ్గానిస్థాన్తో జరిగే వన్డే సిరీస్లో ఆడేందుకు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యకు బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి క్లియరెన్స్ లభించింది. గాయాల కారణంగా ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లకు దూరమైన వీరిద్దరూ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించారు. ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో రోహిత్, హార్దిక్ ఆడతారని క్రీడా వర్గాలు వెల్లడించాయి.
క్రీడలు
అఫ్గానిస్థాన్ సిరీస్కు రోహిత్, హార్దిక్ ఫిట్!


