జమ్మూకాశ్మీర్లో జోజిలా సొరంగం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేఘా సంస్థ, ఇంజినీర్లను ఆయన అభినందించారు. జోజిలా సొరంగం ఒక అత్యాధునిక నిర్మాణం అని తెలిపారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని టన్నెల్ నిర్మించారని అన్నారు. జోజిలా ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగం అని గడ్కరీ వెల్లడించారు.
వార్తలు
జమ్మూకాశ్మీర్లో జోజిలా సొరంగం ప్రారంభం


