టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు NDA కూటమికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించడంపై ఆ పార్టీకి చెందిన మరో ఎంపీ మహువా మొయిత్రా స్పందించారు. ఈ ఎంపీలంగా 2024 ఎన్నికల్లో టీఎంసీ టికెట్పై గెలిచారని.. ప్రజా తీర్పు బీజేపీకి వ్యతిరేకంగా వచ్చిందని గుర్తు చేశారు. దమ్ముంటే వీరందరూ తమ పదవులకు రాజీనామా చేసి బీజేపీ టికెట్పై పోటీ చేయాలని సవాల్ విసిరారు.
వార్తలు
రెబల్ ఎంపీలకు టీఎంసీ ఎంపీ సవాల్


