విశాఖపట్టణంలో (Visakhapatnam) రోజు రోజుకో పరిణామాలు కలకలం రేపుతున్నాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమాలు కొనసాగుతున్నాాయి. ఈ సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) ప్రొడక్షన్, ప్లానింగ్ అండ్ మానిటరింగ్ (పీపీఎం) విభాగంలో పని చేస్తున్న డీజీఎం (DGM) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ప్లాంట్ కార్యాలయంలోనే అతడు మృతి చెంది ఉన్నాడు. దీంతో ప్లాంట్ కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోల...
సీఎం జగన్ (CM Jagan) ముస్లిం సోదరులకు రంజాన్ (Ramadan)శుభాకాంక్షలు తెలిపారు. మీ అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. దేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలని సూచించారు. విజయవాడ విద్యాధరపురం మినీ స్టేడియంలో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు.
ఏపీలో రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న గ్రామ,వార్డు సచివాలయ కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొబేషన్ వర్తిస్తుందని వెల్లడించింది. అంతేకాదు వారికి మే 1 నుంచి కొత్త శాలరీ ఇస్తామని స్పష్టం చేసింది.
బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ నేతల వివాదంలో ఇప్పుడు పవన్ తల దూర్చారు. దీంతో... వైసీపీ నేతలంతా.. పవన్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. పవన్... ఆంధ్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఏపీ నేతలు చేతనైతే ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు సహా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం పోరాడాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Harish Rao) వ్యాఖ్యానించారు.
వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట కలిగింది. సీబీఐ విచారణ వాయిదా పడింది. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని అధికారులు సమాచారం ఇచ్చారు.
తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. ఇటీవల హరీశ్ చేసిన కామెంట్స్పై ఏపీ మంత్రులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మంత్రుల కామెంట్స్ తెలంగాణ ప్రజలను కించపరిచేలా ఉన్నాయని పవన్ అంటున్నారు.
ఏపీ సీఎం జగన్.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సమావేశం అయ్యారు. వివేకా హత్య కేసులో తాజా పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్టు తెలిసింది.