SKLM: ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో విషదం చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన సృజన్ ఎచ్చెర్లలో EEE మూడో సంవత్సరం చదువుతున్నాడు. సృజన్ హాస్టల్ రూమ్లో ఎవరు లేని సయమం చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.