W.G: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను అమరావతిలో సోమవారం నరసాపురానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కొవ్వలి ఫౌండేషన్ ఛైర్మన్ కొవ్వలి యతిరాజా రామ్మోహన్నాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు. పయ్యావుల కేశవ్ కు రామ్మోహన్నాయుడు పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఇరువురు పలు రాజకీయ అంశాలపై చర్చించారు.