TPT: తిరుపతి శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీ పీజీసెట్-25 ద్వారా వర్సిటీలో సీటు పొందిన విద్యార్థినులకు మంగళవారం నుంచి ప్రవేశాలు కల్పిస్తున్నారు. విద్యార్థినులు ఆన్లైన్ అలాట్మెంట్ కాపీ, ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి ప్రవేశం పొందుతున్నారు. సీట్ అలాట్మెంట్ కాపీ పొందిన విద్యార్థినులు ఈనెల 27లోపు ప్రవేశం పొందలన్నారు.