కోనసీమ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించి ఆసక్తి ఉన్న వారు ఓటు నమోదుకు అవకాశం ఉందని మండపేట తహసీల్దార్ తేజేశ్వరరావు శుక్రవారం పేర్కొన్నారు. మండపేట నియోజకవర్గంలో 7,407 ఓటర్లు ఉన్నారన్నారు. మండపేట తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్గా ఇంకా నమోదు కానీ వారు ఉంటె ఫారం 18 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.