సత్యసాయి: అమరావతిలోని ఏపీ సచివాలయం నందు శనివారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను టీడీపీ సీనియర్ నాయకుడు BVV రాముడు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శ్రీసత్యసాయి జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.