తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ అధికారులు సుదీర్ఘ సమయం కేసుపై సమగ్ర చర్చ నిర్వహించారు. CBI జేడీ వీరేశ్ ప్రభు డీఐజీ మురళీ రాంబతో కలిసి కేసులో భాగమైన అధికారులతో న్యాయపరమైన అంశాలపై చర్చించారు. పలు పత్రాలను పరిశీలించారు. త్వరలో మూడో ఛార్జ్ షీట్, సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు నివేదిక అందించనున్నారు.