విశాఖలో ఇవాళ జరగనున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్కు విచ్చేసిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్కు సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం అల్పాహార విందులో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.