KKD: కూటమి ప్రభుత్వంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ వచ్చిందని కిర్లంపూడి ఎంపీపీ తోట రవి పేర్కొన్నారు. కోటి 80 లక్షల రూపాయలతో ఎనర్జీఎస్ నిధులతో కిర్లంపూడి మండలం వీరవరం నుంచి భూపాలపట్నం బీటీ రోడ్డు నిర్మాణం పనులను పంచాయతీరాజ్ డివిజనల్ ఇంజనీర్ ఉమాశంకర్తో కలిసి కిర్లంపూడి ఎంపీపీ తోట రవి పనులను పరిశించారు.