E.G: రాజానగరం మండలం దివాన్ చెరువులో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ‘మన ఊరు – మన ఎమ్మెల్యే – మన పల్లెబాట’ కార్యక్రమంలో భాగంగా ఇవాళ పర్యటించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని ప్రతీ ఇంటికీ వెళ్లి ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. వెంటనే సంబంధింత అధికారులతో మాట్లాడి ప్రజల సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.