కాకినాడ: శంకవరం మండలం అన్నవరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ అధికారుల సమక్షంలో హుండీలు తెరిచి లెక్కించగా 30 రోజులుగాను రూ.1,33,1044 కోట్లు, బంగారం, 62 గ్రాములు, వెండి 525 గ్రాములు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.