NLR: చేజర్ల మండలంలో పెరుమాళ్ళ పాడు గ్రామంలో గ్రామ TDP నాయకుడు పలసాని ఈశ్వర్ రెడ్డి మొంథా తుఫాను కారణంగా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలుసుకొని గిరిజన కాలనీలో పేద ప్రజలకు నిత్యవసర సరుకులు బుధవారం రాత్రి పంపిణీ చేశారు. బియ్యం కందిపప్పు వంటివి 12 రకాల నిత్యవసర సరుకులు సుమారు 30 గిరిజన కుటుంబాలకు పంపిణీ చేసారు.