CTR: కుప్పంలో ప్రైవేట్ స్కూల్ టీచర్ గాయత్రి ఇవాళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె రాసిన సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘I am sorry Sushank.. I am very sorry my dear family members.. నా చావుకి ఎవరూ బాధ్యులు కారు’ అని అందులో ఉంది. తన కుమారుడితో పాటు కుటుంబ సభ్యులను ఆమె క్షమాపణ కోరుతూ లెటర్ రాశారు.