VZM: మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను అర్జీదారులు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం సూచించారు. సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలన్నా 1100 నంబర్కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చని ఆయన సూచించారు.