కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్లో సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల డిప్యూటీ వార్డెన్లకు కలెక్టర్ బాలాజీ మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఆహారం, త్రాగునీరు, మరియు వారి ఆరోగ్యం పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు.