SRCL: యాసంగి సీజన్లో జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో యాసంగి సీజన్ కొనుగోళ్లపై అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సుమారు జిల్లాలో 2,70,000 నుంచి 3 లక్షల మెట్రిక్ ధాన్యం ఈనెల కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు.