RR: షాద్నగర్ నియోజకవర్గం చించోడు, దేవునిపల్లి, చౌలపల్లి, మొగిలిగిద్ద, తదితర గ్రామాల్లో సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలతో మాట్లాడుతూ.. ఓటు హక్కు పై అవగాహన కల్పించారు. ఎటువంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలన్నారు.