WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో మంగళవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,100 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.16,800 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ.19 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.14,550 కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.